AP News: గోదావరిలో యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు

రాజమహేంద్రవరం గ్రామీణం కొవ్వూరు పరిధిలో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. గోదావరిలో 70 వరకు డ్రెడ్జర్లు తిరుగుతున్నాయి. 

Published : 19 May 2024 11:53 IST

ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక ఆక్రమ తవ్వకాలను నియంత్రించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినా గోదావరిలో అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట పడటంలేదు. భారీ యంత్రాలతో డ్రెడ్జింగ్ చేస్తున్నారు. ధవళేశ్వరం పరిధిలో బోట్స్‌మెన్ సొసైటీల పేరిట అనుమతులు పొంది పదుల సంఖ్యలో డ్రెడ్జర్లు నదిలోంచి ఇసుక తెస్తుంటే యంత్రాలతో పడవల్లోని ఇసుకను లారీల్లోకి లోడ్ చేసి పంపిస్తున్నారు. అయినా అధికార యంత్రాంగం కళ్లప్పగించి చూస్తోంది.  

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు