Kurnool: తుంగభద్ర నదిలో యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు

కర్నూలు జిల్లాలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. తుంగభద్ర నదిలోకి చొరబడి అక్రమంగా ఇసుకను తవ్వేస్తున్నారు. భారీ ప్రొక్లెయిన్లతో ఇసుకను బయటకు తీసి లారీల్లో తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు అటువైపు చూడటం లేదు.  

Published : 28 Mar 2024 12:14 IST

కర్నూలు జిల్లాలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. తుంగభద్ర నదిలోకి చొరబడి అక్రమంగా ఇసుకను తవ్వేస్తున్నారు. భారీ ప్రొక్లెయిన్లతో ఇసుకను బయటకు తీసి లారీల్లో తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు అటువైపు చూడటం లేదు.  

Tags :

మరిన్ని