Peddapalli: మున్సిపాలిటీల్లో పెరిగిన గృహ, వాణిజ్య పన్నులతో.. ప్రజల ఆందోళన

మున్సిపాలిటీగా మారితే సదుపాయాలు పెరగుతాయని అనుకొంటే.. పన్నుపోటు ఇబ్బందులకు గురిచేస్తోందని అక్కడి ప్రజలు వాపోతున్నారు. వాణిజ్య భవనాలు, ఇళ్లకు ఇష్టారీతిన పన్ను పెంచడంతో గగ్గోలు పెడుతున్నారు. ఆస్తి పన్నును పునర్‌ పరిశీలించాలని గత ప్రభుత్వ హయాంలోనే ఆందోళనకు దిగారు. మాకొద్దు బాబు ఈ మున్సిపాలిటీ అని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   

Published : 29 Mar 2024 12:50 IST

మున్సిపాలిటీగా మారితే సదుపాయాలు పెరగుతాయని అనుకొంటే.. పన్నుపోటు ఇబ్బందులకు గురిచేస్తోందని అక్కడి ప్రజలు వాపోతున్నారు. వాణిజ్య భవనాలు, ఇళ్లకు ఇష్టారీతిన పన్ను పెంచడంతో గగ్గోలు పెడుతున్నారు. ఆస్తి పన్నును పునర్‌ పరిశీలించాలని గత ప్రభుత్వ హయాంలోనే ఆందోళనకు దిగారు. మాకొద్దు బాబు ఈ మున్సిపాలిటీ అని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   

Tags :

మరిన్ని