Peddapalli: మున్సిపాలిటీల్లో పెరిగిన గృహ, వాణిజ్య పన్నులతో.. ప్రజల ఆందోళన
మున్సిపాలిటీగా మారితే సదుపాయాలు పెరగుతాయని అనుకొంటే.. పన్నుపోటు ఇబ్బందులకు గురిచేస్తోందని అక్కడి ప్రజలు వాపోతున్నారు. వాణిజ్య భవనాలు, ఇళ్లకు ఇష్టారీతిన పన్ను పెంచడంతో గగ్గోలు పెడుతున్నారు. ఆస్తి పన్నును పునర్ పరిశీలించాలని గత ప్రభుత్వ హయాంలోనే ఆందోళనకు దిగారు. మాకొద్దు బాబు ఈ మున్సిపాలిటీ అని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Published : 29 Mar 2024 12:50 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు