12 ఏళ్లలో భారత్లో 90 రెట్లు పెరిగిన డిజిటల్ లావాదేవీలు: ఆర్బీఐ గవర్నర్
గత 12 ఏళ్లలో దేశంలో డిజిటల్ లావాదేవీలు 90 రెట్లు పెరిగాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు. ప్రపంచంలోని మొత్తం ఆన్ లైన్ చెల్లింపుల్లో దాదాపు సగం మన దేశంలోనే జరుగుతున్నాయని తెలిపారు. ముంబయిలోని ఆర్బీఐ కేంద్ర కార్యాలయంలో జరిగిన డిజిటల్ చెల్లింపుల అవగాహన సదస్సులో ఆయన ప్రసంగించారు. 2012-13 ఆర్థిక సంవత్సరంలో దేశంలో 162 కోట్ల రిటైల్ ఆన్ లైన్ పేమెంట్స్ జరగ్గా..., 2023-24 నాటికి అది 14 వేల 726 కోట్లకు పెరిగిందని చెప్పారు.
Published : 05 Mar 2024 13:55 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!