Maldives: భారత్తో వివాదం.. చైనాపైనే మాల్దీవుల ఆశ
భారత్లో మాల్దీవులపై నెగిటివ్ ట్రెండ్ నడుస్తున్న వేళ.. ఆ దేశ అధ్యక్షుడు చైనాకు ఓ విజ్ఞాపన చేశారు. తమ దేశానికి మరింతమంది చైనా పర్యాటకులను పంపే ప్రయత్నాలను తీవ్రతరం చేయాలని కోరారు. అనేకమంది భారతీయులు మాల్దీవుల పర్యటనను రద్దు చేసుకుంటున్న వేళ ఆ దేశాధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Updated : 11 Jan 2024 15:03 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
-
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
-
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
-
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..