Chinese Hackers: చైనా హ్యాకర్ల చేతిలో భారతీయుల డేటా!
విదేశీ ప్రభుత్వాలు, సంస్థలపై చైనా హ్యాకర్లు పెద్దఎత్తున సైబర్ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. భారత్ సహా పలు దేశాల నుంచి కీలక సమాచారాన్ని సేకరించినట్లు అమెరికాకు చెందిన ‘ది వాషింగ్టన్ పోస్ట్’ సంచలన కథనం ప్రచురించింది. కేవలం భారత్ నుంచే దాదాపు 95 జీబీ ఇమిగ్రేషన్ డేటాను చైనా హ్యాకింగ్ ముఠా తస్కరించినట్లు అందులో పేర్కొంది.
Published : 24 Feb 2024 13:02 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ