Shiva Swamy: అర్చకులపై వైకాపా ప్రతినిధుల దాడులు అత్యంత హేయం

ఏపీలో అర్చకులపై అధికార పార్టీ ప్రతినిధుల దాడులు అత్యంత హేయమని తాళ్లాయపాలెం శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి మండిపడ్డారు. ప్రజలతోపాటు దేవాలయాల్లోని అర్చకులు కూడా వాక్ స్వాతంత్య్ర హక్కును కోల్పోయే పరిస్థితిని ప్రస్తుత ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సుపరిపాలన రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని శివస్వామి కోరారు.

Published : 28 Mar 2024 14:39 IST

ఏపీలో అర్చకులపై అధికార పార్టీ ప్రతినిధుల దాడులు అత్యంత హేయమని తాళ్లాయపాలెం శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి మండిపడ్డారు. ప్రజలతోపాటు దేవాలయాల్లోని అర్చకులు కూడా వాక్ స్వాతంత్య్ర హక్కును కోల్పోయే పరిస్థితిని ప్రస్తుత ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సుపరిపాలన రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని శివస్వామి కోరారు.

Tags :

మరిన్ని