Shiva Swamy: అర్చకులపై వైకాపా ప్రతినిధుల దాడులు అత్యంత హేయం
ఏపీలో అర్చకులపై అధికార పార్టీ ప్రతినిధుల దాడులు అత్యంత హేయమని తాళ్లాయపాలెం శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి మండిపడ్డారు. ప్రజలతోపాటు దేవాలయాల్లోని అర్చకులు కూడా వాక్ స్వాతంత్య్ర హక్కును కోల్పోయే పరిస్థితిని ప్రస్తుత ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సుపరిపాలన రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని శివస్వామి కోరారు.
Published : 28 Mar 2024 14:39 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?