Vizag: విశాఖలో ఐపీఎల్ టికెట్ల పేరుతో భారీ మోసం
ఐపీఎల్ టికెట్లను జిరాక్సు తీసి అమ్మేస్తున్న కొంతమంది వ్యక్తులను విశాఖ పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం విశాఖ వేదికగా జరిగిన చెన్నై - దిల్లీ మ్యాచ్కు సంబంధించిన ఫేక్ టికెట్లతో కొంత మంది కేటుగాళ్లు మోసానికి పాల్పడ్డారు. మ్యాచ్ మొదలైన పదినిమిషాలకు ఈ తరహా వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Published : 01 Apr 2024 10:31 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదు: హైకోర్టు సంచలన తీర్పు
-
50 గంటల బ్యాటరీ లైఫ్తో నాయిస్ పాప్ బడ్స్.. ధర ఫీచర్లివే..!
-
ఆ ముగ్గురి వల్లే మేం గెలిచాం.. ప్రతి ఓవరూ సవాలే: ట్రావిస్ హెడ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..
-
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు