Vizag: విశాఖలో ఐపీఎల్ టికెట్ల పేరుతో భారీ మోసం

ఐపీఎల్ టికెట్లను జిరాక్సు తీసి అమ్మేస్తున్న కొంతమంది వ్యక్తులను విశాఖ పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం విశాఖ వేదికగా జరిగిన చెన్నై - దిల్లీ మ్యాచ్‌కు సంబంధించిన ఫేక్  టికెట్లతో కొంత మంది కేటుగాళ్లు మోసానికి పాల్పడ్డారు. మ్యాచ్ మొదలైన పదినిమిషాలకు ఈ తరహా వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Published : 01 Apr 2024 10:31 IST

ఐపీఎల్ టికెట్లను జిరాక్సు తీసి అమ్మేస్తున్న కొంతమంది వ్యక్తులను విశాఖ పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం విశాఖ వేదికగా జరిగిన చెన్నై - దిల్లీ మ్యాచ్‌కు సంబంధించిన ఫేక్  టికెట్లతో కొంత మంది కేటుగాళ్లు మోసానికి పాల్పడ్డారు. మ్యాచ్ మొదలైన పదినిమిషాలకు ఈ తరహా వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Tags :

మరిన్ని