Pakistan: పాక్‌లోని ఉగ్రసంస్థలపై క్షిపణి దాడులు.. ఇరాన్‌కు పాకిస్థాన్‌ హెచ్చరిక

పాక్‌ భూభాగంలోని తీవ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడి చేశామంటూ ఇరాన్‌ (Iran) చేసిన ప్రకటనను పాకిస్థాన్‌ (Pakistan) తీవ్రంగా ఖండించింది. ఇలాంటి చర్యలకు తీవ్రమైన పరిణామాలుంటాయని హెచ్చరించింది. ఈ దాడుల్లో ఇద్దరు పిల్లలు మృతి చెందినట్లు తెలిపింది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు పేర్కొంది. ఇరాన్‌ (Iran) చర్యలను ఖండిస్తూ ఆ దేశ రాయబారిని పిలుపించుకొని పాక్‌ విదేశాంగ కార్యాలయం తమ నిరసనను తెలియజేసింది. 

Published : 17 Jan 2024 15:47 IST

పాక్‌ భూభాగంలోని తీవ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడి చేశామంటూ ఇరాన్‌ (Iran) చేసిన ప్రకటనను పాకిస్థాన్‌ (Pakistan) తీవ్రంగా ఖండించింది. ఇలాంటి చర్యలకు తీవ్రమైన పరిణామాలుంటాయని హెచ్చరించింది. ఈ దాడుల్లో ఇద్దరు పిల్లలు మృతి చెందినట్లు తెలిపింది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు పేర్కొంది. ఇరాన్‌ (Iran) చర్యలను ఖండిస్తూ ఆ దేశ రాయబారిని పిలుపించుకొని పాక్‌ విదేశాంగ కార్యాలయం తమ నిరసనను తెలియజేసింది. 

Tags :

మరిన్ని