CM Revanth Reddy: మోదీని గద్దె దించే సమయం ఆసన్నమైంది: సీఎం రేవంత్ రెడ్డి

కాంగ్రెస్‌పై చెయ్యేస్తే చూస్తూ ఊరుకోవటానికి తాను జైపాల్ రెడ్డి, జానారెడ్డిని కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. డిసెంబర్‌లో కేసీఆర్‌ను గద్దె దించామని.. ఇక మోదీని దించే సమయం వచ్చిందన్నారు.

Published : 20 Apr 2024 21:22 IST

కాంగ్రెస్‌పై చెయ్యేస్తే చూస్తూ ఊరుకోవటానికి తాను జైపాల్ రెడ్డి, జానారెడ్డిని కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. తమ ప్రభుత్వం జోలికొస్తే మాడి మసైపోతారని వ్యాఖ్యానించారు. డిసెంబర్‌లో కేసీఆర్‌ను గద్దె దించామని.. ఇక మోదీని దించే సమయం వచ్చిందన్నారు. మెదక్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న రేవంత్‌.. నియోజకవర్గంలో నాడు ఇందిరాగాంధీ గెలుపు, చేసిన అభివృద్ధిని వివరించారు. రుణమాఫీ చేయటమే కాకుండా, రైతులకు బోనస్ ఇచ్చితీరుతామని పునరుద్ఘాటించారు.

Tags :

మరిన్ని