AP News: పింఛన్ల పంపిణీలో అడుగడుగునా వైకాపా ప్రభుత్వం వైఫల్యం
పింఛనుదారులకు సకాలంలో పింఛన్లు అందించడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. వృద్ధులను, వితంతువులను, ఒంటరి మహిళలను సచివాలయాలకు రప్పించి మండుటెండల్లో గంటల తరబడి వేచి ఉండేలా చేసి వికృత ఆనందాన్ని పొందింది. ఎండలు ఠారెత్తిస్తున్నా చాలాచోట్ల తాగునీరు, టెంటు వంటి కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదు.
Updated : 04 Apr 2024 13:25 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..