AP News: పింఛన్ల పంపిణీలో అడుగడుగునా వైకాపా ప్రభుత్వం వైఫల్యం

పింఛనుదారులకు సకాలంలో పింఛన్లు అందించడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. వృద్ధులను, వితంతువులను, ఒంటరి మహిళలను సచివాలయాలకు రప్పించి మండుటెండల్లో గంటల తరబడి వేచి ఉండేలా చేసి వికృత ఆనందాన్ని పొందింది. ఎండలు ఠారెత్తిస్తున్నా చాలాచోట్ల తాగునీరు, టెంటు వంటి కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదు. 

Updated : 04 Apr 2024 13:25 IST

పింఛనుదారులకు సకాలంలో పింఛన్లు అందించడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. వృద్ధులను, వితంతువులను, ఒంటరి మహిళలను సచివాలయాలకు రప్పించి మండుటెండల్లో గంటల తరబడి వేచి ఉండేలా చేసి వికృత ఆనందాన్ని పొందింది. ఎండలు ఠారెత్తిస్తున్నా చాలాచోట్ల తాగునీరు, టెంటు వంటి కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు