AP News: తమ కుటుంబసభ్యుల కన్నా జగనే ఎక్కువంటూ కార్యకర్తల భజన

వైకాపా సామాజిక మాధ్యమ విభాగం కార్యకర్తలతో విశాఖ జిల్లా ఆనందపురం మండలం పెద్దిపాలెంలో నిర్వహించిన సమావేశం ఆరంభం నుంచి చివరి వరకు గందరగోళంగా మారింది. 

Published : 24 Apr 2024 13:15 IST

వైకాపా సామాజిక మాధ్యమ విభాగం కార్యకర్తలతో విశాఖ జిల్లా ఆనందపురం మండలం పెద్దిపాలెంలో నిర్వహించిన సమావేశం ఆరంభం నుంచి చివరి వరకు గందరగోళంగా మారింది. ముందుగానే ఎంచుకున్న కార్యకర్తలని తీసుకొచ్చిన సజ్జల కుమారుడు భార్గవ్.. వారి చేత జగన్ భజన చేయించారు. భజన ఎంతలా సాగిందంటే ఆఖరికి తమ కుటుంబసభ్యుల కన్నా జగనే ఎక్కువంటూ చెప్పుకొచ్చారు సమావేశంలో పాల్గొన్న వారు. 

Tags :

మరిన్ని