CM Jagan: బస్సుయాత్రలో నోరువిప్పని జగన్.. వైకాపాలోనూ అసంతృప్తి
పరదాల మాటున పర్యటనలు చేసి, ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు చదివి వెళ్లిపోవడం అలవాటుగా మార్చుకున్న సీఎం జగన్ (CM Jagan).. అయిదేళ్ల తర్వాత ఓట్ల కోసం బస్సుయాత్ర పేరుతో జనాల్లోకి వచ్చారు. బస్సుయాత్రలోనూ ఐప్యాక్ ఏర్పాటు చేసిన మనుషులతో తప్ప ఇంకెవరితోనూ ఆయన మాట్లాడటం లేదు. ఏసీ బస్సులో కూర్చుని కనబడిన జనాలకు అభివాదం చేసుకుంటూ ముందుకు వెళ్లిపోయారు. ఎక్కడైనా వైకాపా శ్రేణులు మరీ బలవంత పెడితే తప్ప బస్సు దిగలేదు. కరవు జిల్లా అనంతపురానికి అయిదేళ్లలో ఏం చేశారో కూడా చెప్పుకోలేని దుస్థితిలో తమ అధినేత ఉన్నారంటూ పెదవి విరుస్తున్నారు.
Published : 02 Apr 2024 11:00 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు