JanaSena: ఉభయగోదావరి జిల్లాల్లోనే జనసేనకు ఎక్కువ సీట్లు..!

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన 24 శాసనసభ,  మూడు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ తేల్చి చెప్పారు. ఇందులో జనసేన పోటీ చేయబోయే 5 శాసనసభ స్థానాలు, అక్కడి అభ్యర్థులను శనివారం ప్రకటించారు. మిగిలిన స్థానాల్లో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లోనే అధిక సీట్లు దక్కనున్నాయి. ఆ తర్వాత ఉత్తరాంధ్రలో ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తుంది. 

Published : 25 Feb 2024 12:53 IST

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన 24 శాసనసభ,  మూడు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ తేల్చి చెప్పారు. ఇందులో జనసేన పోటీ చేయబోయే 5 శాసనసభ స్థానాలు, అక్కడి అభ్యర్థులను శనివారం ప్రకటించారు. మిగిలిన స్థానాల్లో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లోనే అధిక సీట్లు దక్కనున్నాయి. ఆ తర్వాత ఉత్తరాంధ్రలో ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తుంది. 

Tags :

మరిన్ని