Pawan Kalyan: ఏపీ ప్రజలను కాపాడేందుకు ఎన్డీయే కూటమి ప్రభుత్వం రావాలి: పవన్ కల్యాణ్
అందమైన కోనసీమను కలహాల సీమ చేయాలని జగన్ చూస్తే.. తాము ప్రేమ సీమగా మార్చేందుకు ప్రయత్నించామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో నిర్వహించిన ప్రజాగళం సభలో తెదేపా అధినేత చంద్రబాబుతో కలిసి ఆయన పాల్గొన్నారు.
Published : 11 Apr 2024 20:10 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం