Pawan Kalyan: ఏపీ ప్రజలను కాపాడేందుకు ఎన్డీయే కూటమి ప్రభుత్వం రావాలి: పవన్‌ కల్యాణ్‌

అందమైన కోనసీమను కలహాల సీమ చేయాలని జగన్‌ చూస్తే.. తాము ప్రేమ సీమగా మార్చేందుకు  ప్రయత్నించామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ తెలిపారు. కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో నిర్వహించిన ప్రజాగళం సభలో తెదేపా అధినేత చంద్రబాబుతో కలిసి ఆయన పాల్గొన్నారు.

Published : 11 Apr 2024 20:10 IST

అందమైన కోనసీమను కలహాల సీమ చేయాలని జగన్‌ చూస్తే.. తాము ప్రేమ సీమగా మార్చేందుకు  ప్రయత్నించామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ తెలిపారు. కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో నిర్వహించిన ప్రజాగళం సభలో తెదేపా అధినేత చంద్రబాబుతో కలిసి ఆయన పాల్గొన్నారు.

Tags :

మరిన్ని