Nagababu: తిరుపతిలో జనసేన జెండా ఎగరడం ఖాయం: నాగబాబు
జనసేన గెలుపు కోసం తిరుపతిలో కూటమి నేతలతో చర్చించి.. అందరినీ ఓ తాటిపైకి తీసుకొచ్చామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు తెలిపారు. తిరుపతిలోని ఓ హోటల్లో కూటమి నేతలతో రెండు రోజులు పాటు పవన్ కల్యాణ్ సమావేశమై చర్చించారని నాగబాబు తెలియజేశారు. కూటమి నేతల సమన్వయంతో తిరుపతిలో జనసేన జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Updated : 13 Apr 2024 15:56 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కార్పొరేటర్ శ్రవణ్ అరెస్టు అప్రజాస్వామికం: కేంద్రమంత్రి కిషన్రెడ్డి
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్కు ప్రమాదం..!
-
ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు
-
ఆఖరి లీగ్ మ్యాచ్లోనూ అదే జోరు.. పంజాబ్పై సన్రైజర్స్ ఘన విజయం
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు