Nadendla Manohar: పింఛన్లు ఇవ్వకుంటే అధికారులపై చర్యలు తీసుకోవాలి: నాదెండ్ల మనోహర్
పింఛన్ల పంపిణీకి వైకాపాకు చెందిన వాలంటీర్లు వద్దని కేంద్ర ఎన్నికల ఆదేశిస్తే.. ఆ నెపాన్ని విపక్షాలపై నెట్టడం ఏంటని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. గుంటూరు జిల్లా తెనాలి జనసేన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కోడ్ మేరకు వాలంటీర్ల వద్ద ఫోన్లు, ట్యాబ్లు స్వాధీనం చేసుకోవడంలో తప్పేం లేదన్నారు.
Published : 01 Apr 2024 15:40 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మృత్యువుతో గెలిచి.. పదిలో మెరిసి
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?