Nadendla Manohar: పింఛన్లు ఇవ్వకుంటే అధికారులపై చర్యలు తీసుకోవాలి: నాదెండ్ల మనోహర్

పింఛన్ల పంపిణీకి వైకాపాకు చెందిన వాలంటీర్లు వద్దని కేంద్ర ఎన్నికల ఆదేశిస్తే.. ఆ నెపాన్ని విపక్షాలపై నెట్టడం ఏంటని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. గుంటూరు జిల్లా తెనాలి జనసేన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కోడ్ మేరకు వాలంటీర్ల వద్ద ఫోన్లు, ట్యాబ్‌లు స్వాధీనం చేసుకోవడంలో తప్పేం లేదన్నారు. 

Published : 01 Apr 2024 15:40 IST

పింఛన్ల పంపిణీకి వైకాపాకు చెందిన వాలంటీర్లు వద్దని కేంద్ర ఎన్నికల ఆదేశిస్తే.. ఆ నెపాన్ని విపక్షాలపై నెట్టడం ఏంటని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. గుంటూరు జిల్లా తెనాలి జనసేన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కోడ్ మేరకు వాలంటీర్ల వద్ద ఫోన్లు, ట్యాబ్‌లు స్వాధీనం చేసుకోవడంలో తప్పేం లేదన్నారు. 

Tags :

మరిన్ని