Japan Earthquake: జపాన్లో భూకంపం.. వంద మందికిపైగా మృతి!
జపాన్లో ఇటీవల సంభవించిన భారీ భూకంపం ధాటికి చనిపోయినవారి సంఖ్య వందకు పెరిగింది. కొత్త సంవత్సరం మొదటిరోజే రిక్టర్ స్కేల్ పై 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి వందల సంఖ్యలో భవనాలు పేకమేడలా కూలాయి. వందలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. వారిని ప్రాణాలతో కాపాడేందుకు సహాయ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. తాజాగా శిథిలాల కింద చిక్కుకున్న వ్యక్తిని 72గం. తర్వాత సహాయక సిబ్బంది సురక్షితంగా కాపాడినట్లు అధికారవర్గాలు తెలిపాయి.
Published : 06 Jan 2024 15:28 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!