Earthquake: జపాన్‌ భూకంపం ధాటికి 64మంది మృతి

జపాన్ పశ్చిమ తీరాన్ని కుదిపేసిన భారీ భూకంపంలో మృతులసంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు 64మంది మృతి చెందినట్లు అధికారవర్గాలు ప్రకటించాయి. భవన శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నట్లు పేర్కొన్నాయి.

Updated : 03 Jan 2024 17:08 IST

జపాన్ పశ్చిమ తీరాన్ని కుదిపేసిన భారీ భూకంపంలో మృతులసంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు 64మంది మృతి చెందినట్లు అధికారవర్గాలు ప్రకటించాయి. భవన శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నట్లు పేర్కొన్నాయి.

Tags :

మరిన్ని