JD Laxminarayana: అవసరం అయితే కొత్త పార్టీ పెడతా: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

వచ్చే ఎన్నికల్లో ఏపీలో విశాఖ నుంచే పోటీ చేస్తానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ (JD Laxminarayana) స్పష్టం చేశారు. అవసరం అయితే తాను కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందన్నారు. బుధవారం విశాఖలోని డాబా గార్డెన్స్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క గెలవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

Published : 29 Nov 2023 17:21 IST

వచ్చే ఎన్నికల్లో ఏపీలో విశాఖ నుంచే పోటీ చేస్తానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ (JD Laxminarayana) స్పష్టం చేశారు. అవసరం అయితే తాను కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందన్నారు. బుధవారం విశాఖలోని డాబా గార్డెన్స్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క గెలవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

Tags :

మరిన్ని