JEE: జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష మాస్ కాపీయింగ్ కేసులో నిందితులుగా ఐదుగురు విద్యార్థులు
జేఈఈ (JEE) అడ్వాన్స్డ్ పరీక్ష మాస్ కాపీయింగ్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఐదుగురు విద్యార్థులను పోలీసులు నిందితులుగా చేర్చారు. వీళ్లంతా కలిసి ఓ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకొని, సమాధానాలు చేరవేసుకున్నట్లు గుర్తించారు. ఈ నెల 4న జరిగిన జేఈఈ పరీక్ష ప్రారంభమైన తర్వాత కాపీయింగ్ జరుగుతున్నట్లు గుర్తించిన ఇన్విజిలేటర్లు.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విద్యార్థుల బండారం బయటపడింది.
Published : 07 Jun 2023 11:26 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే