Justice NV Ramana: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్ ఎన్వీ రమణ

తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (Justice NV Ramana) దర్శించుకున్నారు. ఇవాళ కుటుంబసమేతంగా ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం వేదపండితులు వీరికి ఆశీర్వచనం చేయగా.. అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.

Published : 26 Mar 2024 11:55 IST

తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (Justice NV Ramana) దర్శించుకున్నారు. ఇవాళ కుటుంబసమేతంగా ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం వేదపండితులు వీరికి ఆశీర్వచనం చేయగా.. అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.

Tags :

మరిన్ని