NV Ramana: అమరావతి రైతుల పరిస్థితి హృదయవిదారకం: జస్టిస్ ఎన్‌.వి.రమణ

రాజధాని కోసం భూములిచ్చి కష్టాలు అనుభవిస్తున్న అమరావతి రైతులకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌.వి.రమణ (NV Ramana) విశ్వాసం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా విజయవాడ విమానాశ్రయం చేరుకున్న ఆయనకు.. అమరావతి రైతులు, మహిళలు స్వాగతం పలికారు. రాజధాని రైతులకు న్యాయం జరిగేలా చూడాలని వినతిపత్రం అందజేశారు. 

Published : 28 Mar 2024 15:28 IST

రాజధాని కోసం భూములిచ్చి కష్టాలు అనుభవిస్తున్న అమరావతి రైతులకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌.వి.రమణ (NV Ramana) విశ్వాసం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా విజయవాడ విమానాశ్రయం చేరుకున్న ఆయనకు.. అమరావతి రైతులు, మహిళలు స్వాగతం పలికారు. రాజధాని రైతులకు న్యాయం జరిగేలా చూడాలని వినతిపత్రం అందజేశారు. 

Tags :

మరిన్ని