NV Ramana: అమరావతి రైతుల పరిస్థితి హృదయవిదారకం: జస్టిస్ ఎన్.వి.రమణ
రాజధాని కోసం భూములిచ్చి కష్టాలు అనుభవిస్తున్న అమరావతి రైతులకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ (NV Ramana) విశ్వాసం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా విజయవాడ విమానాశ్రయం చేరుకున్న ఆయనకు.. అమరావతి రైతులు, మహిళలు స్వాగతం పలికారు. రాజధాని రైతులకు న్యాయం జరిగేలా చూడాలని వినతిపత్రం అందజేశారు.
Published : 28 Mar 2024 15:28 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా