KA Paul: జగన్ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే శపిస్తా!: కేఏ పాల్
సీఎం జగన్ అపాయింట్మెంట్ ఇస్తే దీవిస్తా.. లేదంటే శపిస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. సీఎంను కలిసేందుకు మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. అనుమతిలేదని కార్యాలయంలోకి వెళ్లేందుకు పోలీసులు అంగీకరించలేదు. కొంత సేపు ఎదురుచూసిన కేఏ పాల్.. అక్కడినుంచి వెనుదిరిగారు.
Updated : 09 Jan 2024 21:44 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్