congress: వరంగల్‌ బరిలో కడియం కావ్య.. ప్రకటించిన ఏఐసీసీ

వరంగల్‌ లోక్‌సభ స్థానాన్ని కాంగ్రెస్‌ (Congress) పార్టీ కడియం కావ్యకు కేటాయించింది. ఈ మేరకు సోమవారం రాత్రి ఏఐసీసీ అధికారిక ప్రకటన చేసింది. భారాస అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆ అవకాశాన్ని వదులుకొని తండ్రి కడియం శ్రీహరితోపాటు కాంగ్రెస్‌లో చేరిన ఆమెకు అనుకున్నట్లుగానే సీటు కేటాయించారు. దీంతో కాంగ్రెస్‌పార్టీ రాష్ట్రంలోని 14 సీట్లకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది. ఖమ్మం, కరీంనగర్‌, హైదరాబాద్‌ స్థానాలపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది.

Published : 02 Apr 2024 09:55 IST

వరంగల్‌ లోక్‌సభ స్థానాన్ని కాంగ్రెస్‌ (Congress) పార్టీ కడియం కావ్యకు కేటాయించింది. ఈ మేరకు సోమవారం రాత్రి ఏఐసీసీ అధికారిక ప్రకటన చేసింది. భారాస అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆ అవకాశాన్ని వదులుకొని తండ్రి కడియం శ్రీహరితోపాటు కాంగ్రెస్‌లో చేరిన ఆమెకు అనుకున్నట్లుగానే సీటు కేటాయించారు. దీంతో కాంగ్రెస్‌పార్టీ రాష్ట్రంలోని 14 సీట్లకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది. ఖమ్మం, కరీంనగర్‌, హైదరాబాద్‌ స్థానాలపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు