Uttam: తెలంగాణకు 299 టీఎంసీలకే భారాస ప్రభుత్వం ఎందుకు అంగీకరించింది?: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

సాగునీటి సంబంధిత అంశాలపై తెలంగాణ అసెంబ్లీలో చర్చకు లేవనెత్తిన అంశాలు.. నేతల మధ్య తీవ్ర విమర్శలకు దారి తీశాయి. ఈ నేపథ్యంలో ‘తెలంగాణకు  299 టీఎంసీలకే భారాస ప్రభుత్వం ఎందుకు అంగీకరించిందని’ మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.

Updated : 12 Feb 2024 16:23 IST

సాగునీటి సంబంధిత అంశాలపై తెలంగాణ అసెంబ్లీలో చర్చకు లేవనెత్తిన అంశాలు.. నేతల మధ్య తీవ్ర విమర్శలకు దారి తీశాయి. ఈ నేపథ్యంలో ‘తెలంగాణకు  299 టీఎంసీలకే భారాస ప్రభుత్వం ఎందుకు అంగీకరించిందని’ మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.

Tags :

మరిన్ని