KA Paul: కాళేశ్వరం విషయంలో న్యాయం జరిగే వరకూ పోరాటం సాగిస్తా: కేఏ పాల్
కాళేశ్వరం అవినీతిలో అన్ని పార్టీలూ కుమ్మక్కయ్యాయని కేఏ పాల్ ఆరోపించారు.. న్యాయం జరిగే వరకూ తన పోరాటం సాగిస్తానన్నారు. కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించాలని కేఏ పాల్ వేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. కాళేశ్వరంపై నమోదైన ఇతర పిటిషన్లతో కలిపి విచారిస్తామన్న ధర్మాసనం తదుపరి విచారణ వచ్చే నెలకు వాయిదా వేసింది.
Published : 28 Mar 2024 15:58 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు