KA Paul: కాళేశ్వరం విషయంలో న్యాయం జరిగే వరకూ పోరాటం సాగిస్తా: కేఏ పాల్‌

కాళేశ్వరం అవినీతిలో అన్ని పార్టీలూ కుమ్మక్కయ్యాయని కేఏ పాల్ ఆరోపించారు.. న్యాయం జరిగే వరకూ తన పోరాటం సాగిస్తానన్నారు. కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించాలని కేఏ పాల్  వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. కాళేశ్వరంపై నమోదైన ఇతర పిటిషన్లతో కలిపి విచారిస్తామన్న ధర్మాసనం తదుపరి విచారణ వచ్చే నెలకు వాయిదా వేసింది. 

Published : 28 Mar 2024 15:58 IST

కాళేశ్వరం అవినీతిలో అన్ని పార్టీలూ కుమ్మక్కయ్యాయని కేఏ పాల్ ఆరోపించారు.. న్యాయం జరిగే వరకూ తన పోరాటం సాగిస్తానన్నారు. కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించాలని కేఏ పాల్  వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. కాళేశ్వరంపై నమోదైన ఇతర పిటిషన్లతో కలిపి విచారిస్తామన్న ధర్మాసనం తదుపరి విచారణ వచ్చే నెలకు వాయిదా వేసింది. 

Tags :

మరిన్ని