LoC Border: పర్యాటక కేంద్రంగా ఉరీ సెక్టార్లోని కమాన్ పోస్ట్
భారత్-పాకిస్థాన్ మధ్య ఉన్న నియంత్రణ రేఖ(LOC) అంటే కాల్పులు, చొరబాట్లు, అక్రమ ఆయుధాల రవాణా ఇవే మనకు తెలిసింది. కానీ భారత సైన్యం వినూత్నంగా ఆలోచించి ఉరీ సెక్టార్(Uri Sector)లోని కమాన్ పోస్ట్ను పర్యాటక కేంద్రంగా మార్చింది. నియంత్రణ రేఖ వెంబడి పర్యాటకులకు మధురానుభూతిని కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
Updated : 28 Mar 2023 16:58 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..