Karnataka: కర్ణాటక సీఎం అభ్యర్థి ఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠ

కర్ణాటక (Karnataka) ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణను పూర్తి చేసిన పరిశీలకులు.. నివేదికను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అందజేస్తామని ప్రకటించారు. సీఎం అభ్యర్థి ఎంపికపై స్పందించేందుకు నిరాకరించిన కర్ణాటక పీసీసీ డీకే శివకుమార్ (DK Shivakumar).. తాను దిల్లీ వెళ్తున్నట్లు వచ్చిన వార్తలను ఖండించారు. తనకు దిల్లీ నుంచి ఎలాంటి పిలుపు రాలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే సిద్ధరామయ్య (Siddaramaiah) ఇవాళ దిల్లీ వెళ్లనున్నారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. 

Published : 15 May 2023 13:10 IST

కర్ణాటక (Karnataka) ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణను పూర్తి చేసిన పరిశీలకులు.. నివేదికను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అందజేస్తామని ప్రకటించారు. సీఎం అభ్యర్థి ఎంపికపై స్పందించేందుకు నిరాకరించిన కర్ణాటక పీసీసీ డీకే శివకుమార్ (DK Shivakumar).. తాను దిల్లీ వెళ్తున్నట్లు వచ్చిన వార్తలను ఖండించారు. తనకు దిల్లీ నుంచి ఎలాంటి పిలుపు రాలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే సిద్ధరామయ్య (Siddaramaiah) ఇవాళ దిల్లీ వెళ్లనున్నారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. 

Tags :

మరిన్ని