Karnataka: కర్ణాటక సీఎం అభ్యర్థి ఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠ
కర్ణాటక (Karnataka) ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణను పూర్తి చేసిన పరిశీలకులు.. నివేదికను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అందజేస్తామని ప్రకటించారు. సీఎం అభ్యర్థి ఎంపికపై స్పందించేందుకు నిరాకరించిన కర్ణాటక పీసీసీ డీకే శివకుమార్ (DK Shivakumar).. తాను దిల్లీ వెళ్తున్నట్లు వచ్చిన వార్తలను ఖండించారు. తనకు దిల్లీ నుంచి ఎలాంటి పిలుపు రాలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే సిద్ధరామయ్య (Siddaramaiah) ఇవాళ దిల్లీ వెళ్లనున్నారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
Published : 15 May 2023 13:10 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదు: హైకోర్టు సంచలన తీర్పు
-
50 గంటల బ్యాటరీ లైఫ్తో నాయిస్ పాప్ బడ్స్.. ధర ఫీచర్లివే..!
-
ఆ ముగ్గురి వల్లే మేం గెలిచాం.. ప్రతి ఓవరూ సవాలే: ట్రావిస్ హెడ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..
-
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు