Vijayawada: కనకదుర్గమ్మను దర్శించుకున్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌

కర్ణాటక డిప్యూటీ సీఎం డి.కె.శివకుమార్ విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. శివకుమార్‌కు ఆలయ చైర్మన్ కర్నాటి రాంబాబు స్వాగతం పలికారు. అనంతరం ఆయనకు అమ్మవారి శేషవస్త్రం, చిత్రపటం, తీర్థ ప్రసాదాలను ఆలయ వేదపండితులు, చైర్మన్ అందజేశారు.

Published : 11 Nov 2023 16:46 IST

కర్ణాటక డిప్యూటీ సీఎం డి.కె.శివకుమార్ విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. శివకుమార్‌కు ఆలయ చైర్మన్ కర్నాటి రాంబాబు స్వాగతం పలికారు. అనంతరం ఆయనకు అమ్మవారి శేషవస్త్రం, చిత్రపటం, తీర్థ ప్రసాదాలను ఆలయ వేదపండితులు, చైర్మన్ అందజేశారు.

Tags :

మరిన్ని