Kavitha: దిల్లీ మద్యం కేసుపై సుప్రీంకోర్టులో కవిత రిట్ పిటీషన్
దిల్లీ మద్యం కేసులో తనను అరెస్ట్ చేయడం నిబంధనలు, చట్టాలను ఉల్లంఘించడమే కాకుండా ప్రాథమిక హక్కుల హననం కిందికి వస్తుందని ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో సోమవారం దాఖలు చేసిన రిట్ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఏకపక్షంగా, నియంతృత్వంగా వ్యవహరించిందన్నారు. తాను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ పెండింగ్లో ఉన్నప్పటికీ ఈడీ అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారని పేర్కొన్నారు.
Updated : 20 Mar 2024 09:23 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్