Lok sabha Polls: కొలిక్కిరాని ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్థి ఎంపిక.. రంగంలోకి ఏఐసీసీ అధ్యక్షుడు

ఖమ్మం కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థి ఎంపిక ప్రక్రియ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వద్దకు చేరింది.

Published : 23 Apr 2024 11:41 IST

ఖమ్మం కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థి ఎంపిక ప్రక్రియ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వద్దకు చేరింది. కొన్ని రోజులుగా చర్చల మీద చర్చలు జరుగుతున్నా అభ్యర్థి ఖరారు కాలేదు. ముఖ్య నాయకులు ఎవరికి వారు.. తాము సూచించిన వారికే టికెట్‌ ఇవ్వాలని తెస్తున్న ఒత్తిడితో అభ్యర్థి ప్రకటన ఆలస్యమవుతోంది. పరిస్థితులు చక్కదిద్దేందుకు పార్టీ జాతీయాధ్యక్షుడు ఖర్గే రంగంలోకి దిగారు.  

Tags :

మరిన్ని