Mysore: మైసూరులో మహారాజుతో సామాన్యుడి పోటీ

మైసూర్ లోక్‌సభ నియోజకవర్గంలో పాగా వేయడానికి భాజపా, కాంగ్రెస్ చేస్తున్న యత్నాలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల్లో మైసూర్ రాజవంశానికి చెందిన రాజు యదువీర్  కృష్ణదత్త చామరాజ వడియార్ పోటీ చేస్తుండటంతో ఈ పోరును ‘రాజా వర్సెస్ సామాన్య ప్రజా’గా కాంగ్రెస్ అభివర్ణిస్తోంది. 

Published : 23 Apr 2024 14:54 IST

మైసూర్ లోక్‌సభ నియోజకవర్గంలో పాగా వేయడానికి భాజపా, కాంగ్రెస్ చేస్తున్న యత్నాలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల్లో మైసూర్ రాజవంశానికి చెందిన రాజు యదువీర్  కృష్ణదత్త చామరాజ వడియార్ పోటీ చేస్తుండటంతో ఈ పోరును ‘రాజా వర్సెస్ సామాన్య ప్రజా’గా కాంగ్రెస్ అభివర్ణిస్తోంది. రాజుతో పోటీ పడుతున్న సామాన్యుడిని గెలిపించాలంటూ ప్రజల మద్దతు కూడగట్టాలని చూస్తోంది. అటు.. రాజు వడియార్ కూడా ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. స్పష్టమైన కన్నడ మాట్లాడుతూ ప్రజల మెప్పు పొందుతున్నారు.

Tags :

మరిన్ని