Kishan Reddy: తెలంగాణలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం భాజపానే: కిషన్ రెడ్డి

తెలంగాణలో భాజపా (BJP) ఎదుగుదలకు లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఆరంభం మాత్రమేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) పేర్కొన్నారు.

Updated : 06 Jun 2024 14:20 IST

తెలంగాణలో భాజపా (BJP) ఎదుగుదలకు లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఆరంభం మాత్రమేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) పేర్కొన్నారు. తాజా ఎన్నికలతో తెలంగాణలో భారాస ఉనికి కోల్పోయిందన్నారు. ఆరు నెలల్లోనే ప్రజల్లో కాంగ్రెస్ సర్కార్ నమ్మకం కోల్పోయిందని చెప్పారు. రాష్ట్రంలో రాజకీయ శూన్యత నెలకొన్న తరుణంలో ప్రజలు భాజపాను ఒక ప్రత్యామ్నాయ శక్తిగా చూస్తున్నారని.. తాజా ఫలితాలే అందుకు నిదర్శనంగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌లో ఏన్డీయే విజయం పట్ల కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

Tags :

మరిన్ని