Kishan Reddy: ఫోన్ ట్యాపింగ్ కేసును చిత్తశుద్ధితో విచారించట్లేదు: కిషన్రెడ్డి
లోక్సభ ఎన్నికల్లో భాజపా 12 స్థానాలకుపైగా విజయం సాధిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ బలంగా ఉన్న నల్గొండ, ఖమ్మం స్థానాల్లోనూ భాజపా ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. మహబూబ్నగర్ పార్లమెంటు ముఖ్యనాయకుల సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసును చిత్తశుద్ధితో విచారించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Published : 29 Mar 2024 18:29 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్