Kishan Reddy: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును చిత్తశుద్ధితో విచారించట్లేదు: కిషన్‌రెడ్డి

లోక్‌సభ ఎన్నికల్లో భాజపా 12 స్థానాలకుపైగా విజయం సాధిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ బలంగా ఉన్న నల్గొండ, ఖమ్మం స్థానాల్లోనూ భాజపా ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్  పార్లమెంటు ముఖ్యనాయకుల సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసును చిత్తశుద్ధితో విచారించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

Published : 29 Mar 2024 18:29 IST

లోక్‌సభ ఎన్నికల్లో భాజపా 12 స్థానాలకుపైగా విజయం సాధిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ బలంగా ఉన్న నల్గొండ, ఖమ్మం స్థానాల్లోనూ భాజపా ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్  పార్లమెంటు ముఖ్యనాయకుల సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసును చిత్తశుద్ధితో విచారించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

Tags :

మరిన్ని