Rs 2000 Notes: బ్యాంకుల్లో ప్రారంభమైన రూ. 2 వేల నోట్ల మార్పిడి ప్రక్రియ
2 వేల రూపాయల నోట్ల (Rs.2,000 Notes)ను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ(RBI) ప్రకటించడంతో.. బ్యాంకుల్లో నోట్ల మార్పిడి ప్రక్రియ ప్రారంభమైంది. సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. 20 వేల రూపాయల మొత్తం వరకు ఎలాంటి గుర్తింపు కార్డు చూపకుండా, ఎలాంటి ఫామ్ నింపాల్సిన పని లేకుండా మార్పిడికి అవకాశం కల్పిస్తున్నారు. చలామణిలో ఉన్న 2 వేల రూపాయల నోట్లు మొత్తం కరెన్సీలో కేవలం 10 శాతమే కావడంతో.. బ్యాంకుల వద్ద చిన్న చిన్న క్యూలు మాత్రమే దర్శనమిస్తున్నాయి.
2 వేల రూపాయల నోట్ల (Rs.2,000 Notes)ను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ(RBI) ప్రకటించడంతో.. బ్యాంకుల్లో నోట్ల మార్పిడి ప్రక్రియ ప్రారంభమైంది. సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. 20 వేల రూపాయల మొత్తం వరకు ఎలాంటి గుర్తింపు కార్డు చూపకుండా, ఎలాంటి ఫామ్ నింపాల్సిన పని లేకుండా మార్పిడికి అవకాశం కల్పిస్తున్నారు. చలామణిలో ఉన్న 2 వేల రూపాయల నోట్లు మొత్తం కరెన్సీలో కేవలం 10 శాతమే కావడంతో.. బ్యాంకుల వద్ద చిన్న చిన్న క్యూలు మాత్రమే దర్శనమిస్తున్నాయి.
మరిన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం