Konda Surekha: భారాస, భాజపాలు అంతర్గతంగా కలిసే ఉన్నాయి: మంత్రి కొండా సురేఖ

కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే దేశంలో ఇందిరమ్మ రాజ్యం వస్తుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. భారాస, భాజపాలు అంతర్గతంగా కలిసి ఉంటూ బయటికి మాత్రం ఒకరిని ఒకరు తిట్టుకుంటున్నారని ఆమె ఆరోపించారు.

Updated : 24 Apr 2024 18:49 IST

కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే దేశంలో ఇందిరమ్మ రాజ్యం వస్తుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. భారాస, భాజపాలు అంతర్గతంగా కలిసి ఉంటూ బయటికి మాత్రం ఒకరిని ఒకరు తిట్టుకుంటున్నారని ఆమె ఆరోపించారు. ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం వెనకడుగు వేయబోదన్నారు. ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వచ్చే విధంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని స్పష్టం చేశారు. వరంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, కడియం శ్రీహరి పాల్గొన్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు