NTR Dist: కృష్ణా జలాల సరఫరా నిలిపివేత.. కలుషిత నీటితో ప్రజల అవస్థలు
ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలంలో మూత్రపిండాల వ్యాధులు గిరిజనుల ప్రాణాలను కబళిస్తున్నాయి. ఐదేళ్లలో 250 మందికి పైగా గిరిజనులు మృతిచెందారు. వైకాపా ప్రభుత్వం నీటి సరఫరా బిల్లులు ఆపేయడంతో.. ఐదు రోజులుగా తండాలకు ట్యాంకుల ద్వారా కృష్ణా జలాల సరఫరా నిలిచిపోయింది. ప్రమాదమని తెలిసినా గిరిపుత్రులు కలుషిత నీరే తాగాల్సిన దుస్థితి ఏర్పడింది.
Updated : 27 Mar 2024 14:44 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం