KTR: దుబాయ్‌ జైలు నుంచి విడుదలైన సిరిసిల్ల వాసులను పరామర్శించిన కేటీఆర్‌

ఏళ్ల పాటు దుబాయ్ జైళ్లలో శిక్ష అనుభవించి విడుదలై స్వస్థలాలకు చేరిన రాజన్న సిరిసిల్ల జిల్లా వాసులు శివరాత్రి మల్లేశం, శివరాత్రి రవిల కుటుంబాలను కేటీఆర్‌ (KTR) పరామర్శించారు. ఏడేళ్ల శిక్షాకాలం ఉన్నప్పటికీ అక్కడి ప్రభుత్వం ప్రస్తుతం విడుదల చేయడం సంతోషదాయకమని తెలిపారు. వీరికి తన వంతుగా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. గల్ఫ్ బాధితుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని సూచించారు.  

Published : 28 Feb 2024 19:39 IST

ఏళ్ల పాటు దుబాయ్ జైళ్లలో శిక్ష అనుభవించి విడుదలై స్వస్థలాలకు చేరిన రాజన్న సిరిసిల్ల జిల్లా వాసులు శివరాత్రి మల్లేశం, శివరాత్రి రవిల కుటుంబాలను కేటీఆర్‌ (KTR) పరామర్శించారు. ఏడేళ్ల శిక్షాకాలం ఉన్నప్పటికీ అక్కడి ప్రభుత్వం ప్రస్తుతం విడుదల చేయడం సంతోషదాయకమని తెలిపారు. వీరికి తన వంతుగా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. గల్ఫ్ బాధితుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని సూచించారు.  

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు