Kunamneni: మేడిగడ్డ.. మీరుంటే స్వర్గసీమ.. లేదంటే బొందలగడ్డనా?: కూనంనేని
సీఎం రేవంత్రెడ్డి, ప్రజాప్రతినిధుల మేడిగడ్డ పర్యటనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసీఆర్, భారాస నేతలు బ్యారేజీని చూడటానికి ఇప్పుడెందుకు వెళ్తున్నారో సమాధానం చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. భారాస అధికారంలో ఉంటే మేడిగడ్డ స్వర్గసీమ.. లేదంటే బొందలగడ్డనా?అని ప్రశ్నించారు. హనుమకొండ జిల్లాలో యూనివర్సిటీ జంక్షన్ నుంచి రెడ్డి కాలనీ వరకు సీపీఐ నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొని ఈ మేరకు మాట్లాడారు.
Published : 29 Feb 2024 17:20 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
-
వెంకటగిరిలోజగన్ సభ.. జనాలకు చుక్కలు చూపించిన వైకాపా
-
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?
-
శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం!
-
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
-
నవాబులు, సుల్తాన్ల అరాచకాలపై మౌనమా?: రాహుల్పై మోదీ ధ్వజం