Prakasham: నీరులేక నేలవాలిన ఉద్యానపంటలు.. రైతుల్లో ఆందోళన
ఉద్యాన పంటలు ఐదేళ్లుగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ప్రకృతి సహకరించకపోవటం సహా ప్రభుత్వ విధానాలు ఉద్యానవన రైతులను తీవ్రంగా నష్టపరిచాయి. ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో సాగునీరు అందుబాటులో లేకపోవటంతో నిమ్మ, బత్తాయి తోటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
Published : 28 Mar 2024 14:23 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం