Maldives: క్రమంగా తగ్గుతున్న మాల్దీవుల్లో పర్యటించే భారతీయుల సంఖ్య!

భారత్‌తో నెలకొన్న వివాదం మాల్దీవుల పర్యాటకంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఆ దేశంలో పర్యటించే భారతీయుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. భవిష్యత్తులో మాల్దీవులకు భారత్ నుంచి బుకింగ్‌లు భారీగా పడిపోయే అవకాశం ఉందని ఆ దేశం ఆందోళన చెందుతోంది. 

Updated : 11 Jan 2024 15:03 IST

భారత్‌తో నెలకొన్న వివాదం మాల్దీవుల పర్యాటకంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఆ దేశంలో పర్యటించే భారతీయుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. భవిష్యత్తులో మాల్దీవులకు భారత్ నుంచి బుకింగ్‌లు భారీగా పడిపోయే అవకాశం ఉందని ఆ దేశం ఆందోళన చెందుతోంది. 

Tags :

మరిన్ని