Kurnool: లక్ష్మీపురంలో అతిసారంతో జనం అవస్థలు

కర్నూలు సమీపంలోని లక్ష్మీపురంలో అతిసారం వ్యాధి ప్రబలింది. కలుషిత నీటి వల్ల రెండు రోజులుగా గ్రామస్థులు వాంతులు, విరోచనాలకు గురయ్యారు. వైద్యులు సకాలంలో స్పందించి ప్రాథమిక పాఠశాలలో వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేసి బాధితులకు చికిత్స అందిస్తున్నారు.     

Updated : 27 Nov 2023 18:46 IST

కర్నూలు సమీపంలోని లక్ష్మీపురంలో అతిసారం వ్యాధి ప్రబలింది. కలుషిత నీటి వల్ల రెండు రోజులుగా గ్రామస్థులు వాంతులు, విరోచనాలకు గురయ్యారు. వైద్యులు సకాలంలో స్పందించి ప్రాథమిక పాఠశాలలో వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేసి బాధితులకు చికిత్స అందిస్తున్నారు.     

Tags :

మరిన్ని