Bihar: సార్వత్రిక ఎన్నికల సమరం.. బిహార్‌లో వారసులకు పరీక్ష

సార్వత్రిక ఎన్నికల ఐదో విడతలో భాగంగా ఈ నెల 20 తేదీన బిహార్‌లోని 5 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది.

Published : 18 May 2024 15:18 IST

సార్వత్రిక ఎన్నికల ఐదో విడతలో భాగంగా ఈ నెల 20 తేదీన బిహార్‌ (Bihar)లోని 5 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఇక్కడ మొత్తం 80 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారిలో హాజీపుర్ నుంచి దివంగత నేత రాం విలాస్ పాస్వాన్ కుమారుడు చిరాగ్ పాస్వాన్, సారణ్ నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య పోటీ చేస్తున్నారు.      

Tags :

మరిన్ని