BJP: 400 సీట్లే లక్ష్యంగా భాజపా కసరత్తు.. 100 మంది సిట్టింగ్‌లకు దక్కని టికెట్‌

లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయేకు 400 సీట్లు అనే మంత్రాన్ని జపిస్తూ ప్రచారాన్ని ఉద్ధృతం చేసిన భాజపా విపక్షాలకు, విమర్శకులకు ఎలాంటి అవకాశాలు ఇవ్వకూడదని గట్టి సంకల్పం తీసుకుంది. టికెట్లు ఇచ్చే అంశంపైన తీవ్రస్థాయి కసరత్తు చేస్తూ.. అభ్యర్థులను ఎంపిక చేస్తోంది. దేశవ్యాప్తంగా 543 లోక్‌సభ స్థానాలు ఉండగా భాజపా ఇప్పటివరకు.. 405 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించింది. 

Published : 28 Mar 2024 13:49 IST

లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయేకు 400 సీట్లు అనే మంత్రాన్ని జపిస్తూ ప్రచారాన్ని ఉద్ధృతం చేసిన భాజపా విపక్షాలకు, విమర్శకులకు ఎలాంటి అవకాశాలు ఇవ్వకూడదని గట్టి సంకల్పం తీసుకుంది. టికెట్లు ఇచ్చే అంశంపైన తీవ్రస్థాయి కసరత్తు చేస్తూ.. అభ్యర్థులను ఎంపిక చేస్తోంది. దేశవ్యాప్తంగా 543 లోక్‌సభ స్థానాలు ఉండగా భాజపా ఇప్పటివరకు.. 405 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించింది. 

Tags :

మరిన్ని