BJP: 400 సీట్లే లక్ష్యంగా భాజపా కసరత్తు.. 100 మంది సిట్టింగ్లకు దక్కని టికెట్
లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయేకు 400 సీట్లు అనే మంత్రాన్ని జపిస్తూ ప్రచారాన్ని ఉద్ధృతం చేసిన భాజపా విపక్షాలకు, విమర్శకులకు ఎలాంటి అవకాశాలు ఇవ్వకూడదని గట్టి సంకల్పం తీసుకుంది. టికెట్లు ఇచ్చే అంశంపైన తీవ్రస్థాయి కసరత్తు చేస్తూ.. అభ్యర్థులను ఎంపిక చేస్తోంది. దేశవ్యాప్తంగా 543 లోక్సభ స్థానాలు ఉండగా భాజపా ఇప్పటివరకు.. 405 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించింది.
Published : 28 Mar 2024 13:49 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
రోడ్డుపై పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: అమెరికా కారు ప్రమాదంలో 3 భారతీయులు దుర్మరణం
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం