AP News: పార్వతీపురం జిల్లాలో.. రహదారిపై గుంతలో కూరుకుపోయిన లారీ
పార్వతీపురం జిల్లా కోమరాడ మండలం గుమడ గ్రామం వద్ద.. రహదారిపై గుంతల్లో ఓ లారీ కూరుకుపోయింది. దీంతో సుమారు 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచింది. ఈ రహదారిపై గుంతల కారణంగా చాలా కాలం నుంచి వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పార్వతీపురం-కూనేరు రహదారిపై గోతులు పూడ్చాలని ప్రజలు డిమాండ్ చేశారు.
Published : 22 Feb 2024 16:02 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మనీలాండరింగ్ కేసులో ఇరుక్కున్నారు.. రూ. 60లక్షలు చెల్లించండి!
-
మాళవిక మోహనన్ కర్రసాము.. నభా నటేశ్ కోల్కతా జ్ఞాపకాలు
-
నిర్మాణంలో మేటి.. తాజ్ మహల్కు పోటీ..!
-
అభిజిత్ గంగోపాధ్యాయకు ఈసీ షోకాజ్ నోటీసులు
-
మద్యం కేసులో కేజ్రీవాల్పై ఈడీ ఛార్జ్షీట్.. నిందితుల జాబితాలో ఆప్ పేరు
-
ఇక కంటితోనే స్క్రీన్ను ఆపరేట్ చేసేలా: త్వరలో యాపిల్ కొత్త ఫీచర్లు