BJP: ఓట్లు దండుకోవడానికే కాంగ్రెస్‌ బీసీ రాగం!: ఎంపీ లక్ష్మణ్‌

బీసీలను మభ్యపెట్టి ఓట్లు దండుకునేందుకే కాంగ్రెస్ కులగణన రాగాన్ని ఎత్తుకుందని భాజపా ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో మహాత్మ జ్యోతిబా ఫులే జయంతి కార్యక్రమం నిర్వహించిన లక్ష్మణ్.. ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఫులే ఆశయాలకు అనుగుణంగా మోదీ పనిచేస్తున్నారని కొనియాడిన ఆయన.. కేంద్ర మంత్రి వర్గంలో బీసీలకు పెద్దపీట వేసినట్లు వివరించారు. 

Updated : 11 Apr 2024 17:44 IST

బీసీలను మభ్యపెట్టి ఓట్లు దండుకునేందుకే కాంగ్రెస్ కులగణన రాగాన్ని ఎత్తుకుందని భాజపా ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో మహాత్మ జ్యోతిబా ఫులే జయంతి కార్యక్రమం నిర్వహించిన లక్ష్మణ్.. ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఫులే ఆశయాలకు అనుగుణంగా మోదీ పనిచేస్తున్నారని కొనియాడిన ఆయన.. కేంద్ర మంత్రి వర్గంలో బీసీలకు పెద్దపీట వేసినట్లు వివరించారు. 

Tags :

మరిన్ని