TS News: గెలుపే లక్ష్యంగా రాష్ట్రంలో ప్రధాన పార్టీల ముమ్మర ప్రచారం..

తెలంగాణలో ప్రధాన పార్టీలు సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.

Updated : 24 Apr 2024 14:04 IST

తెలంగాణలో ప్రధాన పార్టీలు సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. పాంచ్ న్యాయ్ పేరుతో కాంగ్రెస్ ప్రచారజోరు పెంచింది. రాష్ట్రంలో మళ్లీ పట్టు నిలుపుకోవడమే లక్ష్యంగా భారాస ప్రచారబరిలో తీవ్రంగా శ్రమిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల మాదిరి సార్వత్రికంలోనూ సత్తాచాటాలని కాంగ్రెస్‌ యత్నిస్తోంది. భాజాపా, భారాసలే లక్ష్యంగా కాంగ్రెస్‌ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది.

Tags :

మరిన్ని