Mallareddy: మోదీ మళ్లీ ప్రధాని అయితే.. కాంగ్రెస్ పరిస్థితేంటి?: మల్లారెడ్డి
దేశంలో రెండు రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (Mallareddy) విమర్శించారు. భారాసపై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. మోదీ మూడోసారి ప్రధాని అయితే కాంగ్రెస్ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ప్రజల్లో భారాసకు ఆదరణ ఉందని తెలిపారు.
Published : 21 Jan 2024 16:57 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?