Mallareddy: అధిష్ఠానం ఆదేశిస్తే మేడ్చల్‌ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తా: మల్లారెడ్డి

పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే భారాస ఎంపీ అభ్యర్థిగా మేడ్చల్‌ నుంచి పోటీచేస్తానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి (Mallareddy) తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా.. సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలో భారాస నేత టింకూ గౌడ్ ఆధ్వర్యంలో మల్లారెడ్డి చిన్నారులకు పతంగులు పంపిణీ చేశారు. పిల్లలతో కలిసి గాలిపటాలు ఎగురవేశారు.  

Updated : 01 Feb 2024 15:59 IST

పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే భారాస ఎంపీ అభ్యర్థిగా మేడ్చల్‌ నుంచి పోటీచేస్తానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి (Mallareddy) తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా.. సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలో భారాస నేత టింకూ గౌడ్ ఆధ్వర్యంలో మల్లారెడ్డి చిన్నారులకు పతంగులు పంపిణీ చేశారు. పిల్లలతో కలిసి గాలిపటాలు ఎగురవేశారు.  

Tags :

మరిన్ని