Mallareddy: అధిష్ఠానం ఆదేశిస్తే మేడ్చల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తా: మల్లారెడ్డి
పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే భారాస ఎంపీ అభ్యర్థిగా మేడ్చల్ నుంచి పోటీచేస్తానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి (Mallareddy) తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా.. సికింద్రాబాద్ బోయిన్పల్లిలో భారాస నేత టింకూ గౌడ్ ఆధ్వర్యంలో మల్లారెడ్డి చిన్నారులకు పతంగులు పంపిణీ చేశారు. పిల్లలతో కలిసి గాలిపటాలు ఎగురవేశారు.
Updated : 01 Feb 2024 15:59 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1PM
-
అందరి కళ్లూ అటువైపే.. నాలుగో ప్లేఆఫ్స్ బెర్తు వారిదేనంటున్న లారా
-
‘అమ్మ’ అంతిమయాత్ర అయినా.. ఆస్తి పంచాకే !
-
ఆంక్షలు విధించిన అమెరికాలోనే.. రహస్యంగా ఉత్తర కొరియన్లు వర్క్ఫ్రమ్ హోం
-
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రభాస్ పోస్ట్.. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?
-
ఏపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ హీరో